కూతురు జాన్వీతో శ్రీదేవి మధుర క్షణాలు | Sakshi
Sakshi News home page

కూతురు జాన్వీతో శ్రీదేవి మధుర క్షణాలు

Published Tue, Feb 27 2018 10:15 AM

తన కూతుళ్లు తన స్థాయికి ఎదిగేలా చేయాలని శ్రీదేవి పడ్డ తపన అంతా ఇంతా కాదు. పెద్ద కూతురు జాన్వీ కోసం పక్కా కెరీర్‌ను ఫ్లాన్‌ చేసిన ఆమె.. అరంగ్రేటం చూడకుండానే నిష్క్రమించారు. 

ఇద్దరు కూతుళ్లలో జాన్వీతోనే తనకు సాన్నిహిత్యం  ఉండేదని.. చిన్నకూతురు ఖుషీ మాత్రం నాన్న కూచి అని పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు కూడా. ఈ క్రమంలో శ్రీదేవి-జాన్వీ మధ్య మధుర క్షణాలు ఎలా ఉన్నాయో చూడండంటూ ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది.