శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది.
Sep 4 2017 6:50 AM | Updated on Mar 21 2024 6:30 PM
శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది.