ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ దళితులను మోసం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితులకు సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయడంలేదన్నారు. దళిత సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డేనని, చంద్రబాబు మాత్రం దళిత ద్రోహిగా మిగిలిపోయారన్నారు.
‘చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహి'
Published Mon, Apr 3 2017 7:17 PM
Advertisement
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement