పుష్కరాల మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ | ys jagan mohan reddy Visitation to pushkar died students families | Sakshi
Sakshi News home page

Aug 18 2016 4:06 PM | Updated on Mar 20 2024 3:53 PM

వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చారు. ఎంతో కష్టపడి చదివించామని, చేతికొచ్చిన కుమారుడు ఆదుకుంటాడని అనుకుంటే ఇలా జరిగిందని నగేష్ తల్లిదండ్రులు వైఎస్ జగన్ వద్ద బోరున విలపించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం గోపిరెడ్డి, లోకేష్ సాయి, హరగోపాల్, హరిగోపి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజీలో బికాం ఫైనల్‌ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement