సిట్టింగ్‌ జడ్డితో జ్యుడీషియల్‌ విచారణ జరగాలి | ys jagan mohan reddy demands judicial enquiry for ptattipati pullarao lands | Sakshi
Sakshi News home page

Mar 23 2017 2:02 PM | Updated on Mar 22 2024 11:13 AM

అగ్రిగోల్డ్ అంశంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములపై హౌస్‌ కమిటీ విచారణకు ప్రభుత్వం సిద్ధమని తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే హౌస్‌ కమిటీతో కాదని... సిట్టింగ్‌ జడ్డితో జ్యుడీషియల్‌ విచారణ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభలో డిమాండ్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement