ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాయే సంజీవిని, హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తులేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకోసం పార్లమెంట్లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.