ఫొటోలపై వ్యామోహం.. ప్రాణాలు తీసింది! | Train crushes 2 boys clicking photos in Delhi | Sakshi
Sakshi News home page

Jan 17 2017 12:28 PM | Updated on Mar 20 2024 5:25 PM

ఫొటోలంటే అందరికీ సరదానే. కానీ అందులో ఉన్న రిస్కు తెలుసుకోకపోతే నిండు ప్రాణాలు బలైపోతాయి. దేశ రాజధానిలో ఇలాగే జరిగింది. రైలు పట్టాల మీద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యశ్ కుమార్ (16), శుభమ్ (14) అనే ఇద్దరూ మరో ఐదుగురితో కలిసి ఒకే ట్యూషన్ సెంటర్‌లో చదువుతున్నారు. వీళ్లు డబ్బు పోగేసుకుని రోజుకు రూ. 400 అద్దెకు ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement