నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు | Sakshi
Sakshi News home page

నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

Published Sat, Jan 2 2016 7:04 AM

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కొత్త సంవత్సరం సెలవు రోజు కావడంతో ఐదుగురు స్నేహితులు నాగావళి గోల్కొండ రేవులో స్నానానికి వెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement