పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో దేశంలోని ఆయా రాష్ట్రాల్లోగల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంపై వాదనలు సుప్రీంకోర్టు వింటుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేసింది.
నోట్ల చెల్లుబాటుపై ఏం చేయలేం: సుప్రీం
Published Sat, Dec 17 2016 7:13 AM
Advertisement
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement