అధికార పార్టీ నేతల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతల దౌర్జన్యం

Published Fri, Apr 14 2017 1:55 PM

సుండుపల్లిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ మహేష్‌ నాయుడు, శివారెడ్డిలు సోమవారం అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement