గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు.
Nov 29 2015 3:15 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement