గ్రామానికీ 40 వేల మొక్కలు సరఫరా చేసే బాధ్యత మాది. మీకు నయాపైసా ఖర్చు లేదు. ట్రాలీ ద్వారా మీ ఊరికే తెచ్చి మొక్కలు సరఫరా చేస్తాం. ఆ మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత మాత్రం మీదే. ఏ ఊర్లో 40 వేల కంటే ఒక్క మొక్క తక్కువగా బతికినా ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల స్వయంగా మొక్కలు నాటిన కేసీఆర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
Jul 5 2015 7:52 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement