భారతీయ సైనిక బలగం తన శక్తి, సామర్థ్యాలు, సాహస ప్రవృత్తిని చేతల్లో చూపుతుందే కానీ.. మాటల్లో కాదని ప్రధాని మోదీ ఆర్మీపై ప్రశంసలు గుప్పించారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో శుక్రవారం శౌర్య స్మారక్(సాహస స్మారక స్థూపం)ను ప్రధాని ఆవిష్కరించారు. మాజీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్న సభలో ప్రసంగించారు. ‘శాంతి సమయాల్లో మనం ప్రశాంతంగా నిద్రపోవడంపై మన ఆర్మీకి సమస్యేం ఉండదు.
Oct 15 2016 6:42 AM | Updated on Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement