ఆర్‌బీఐ షాక్‌:ఏటీఎంలకు మంగళం! | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ షాక్‌:ఏటీఎంలకు మంగళం!

Published Sat, Mar 25 2017 6:47 AM

వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది.

Advertisement
Advertisement