'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్‌' | cpm madhu slams govt over special status | Sakshi
Sakshi News home page

Jan 28 2017 12:30 PM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు విమర్శించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement