'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్‌' | Sakshi
Sakshi News home page

'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్‌'

Published Sat, Jan 28 2017 12:30 PM

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు విమర్శించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement