రాద్ధాంతం ఎందుకు? | CM KCR question Jana reddy in telangana assembly | Sakshi
Sakshi News home page

Sep 29 2015 10:29 AM | Updated on Mar 21 2024 6:45 PM

రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏ అంశాలు చర్చకు పెట్టారనే దానిపై రాద్ధాంతం ఎందుకు అని ప్రతిపక్ష నేత జానారెడ్డిని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే చర్చకు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించగా కేసీఆర్ వెంటనే స్పందించారు. ఆత్మహత్యలపైనే చర్చ జరగాలని భావిస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement