డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన | CM KCR foundation the Dindi project | Sakshi
Sakshi News home page

Jun 12 2015 7:38 PM | Updated on Mar 21 2024 7:54 PM

పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలోనే రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం ఆయన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement