కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే లేదని.. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని మంత్రి స్పష్టం చేశారు.
Feb 17 2015 2:41 PM | Updated on Mar 21 2024 7:53 PM
కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే లేదని.. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని మంత్రి స్పష్టం చేశారు.