రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం | chandrababu naidu cheating farmers on loan waiver, says ys jagan | Sakshi
Sakshi News home page

Mar 24 2017 8:33 AM | Updated on Mar 21 2024 6:45 PM

రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజురోజుకు రైతులపై రుణభారం పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌ సందర్శంచి, మిర్చి రైతులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement