జర్నలిస్టుపై జైట్లీ సీరియస్‌

దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్‌ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్‌లో బుల్లెట్‌ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్‌ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top