బంగారం జోలికి వస్తే అంతే..! | Andhra Pradesh Cabinet discuss on Gold Restrictions | Sakshi
Sakshi News home page

Dec 1 2016 6:42 PM | Updated on Mar 21 2024 7:46 PM

బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేంద్రం బంగారం జోలికి వస్తే మరింత ప్రతికూలత వస్తుందని మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement