టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... హీరో పవన్ కళ్యాణ్పై అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు టూటౌన్ పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీకృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి కేసీఆర్పై 153, 506, 307, 109, 156 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
కేసీఆర్పై కేసు నమోదు
Published Wed, Jul 30 2014 5:11 PM
Advertisement
తప్పక చదవండి
- ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదింపులు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
Advertisement