కులాల రంగు పూయడం సరికాదు | ABVP Leader susheel kumar speakes over HCU incident | Sakshi
Sakshi News home page

Jan 21 2016 4:24 PM | Updated on Mar 21 2024 8:52 PM

యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement