నిలిచిన పనులివే..
● టఫిడ్కో ద్వారా మంజూరైన రూ.10 కోట్లతో సీసీ రోడ్ల పనులు
● రూ.1కోటి నిధులతో మోడ్రన్ వైకుంఠధామం నిర్మాణం
● రూ.4.50 కోట్ల నిధులతో చేపట్టిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు
● రూ.1.60 కోట్లతో చిరువ్యాపారస్తుల కోసం చేపట్టిన భవన పనులు
● రూ.3.56 కోట్ల ఖర్చు చేసి పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్బండ్గా సుందరీకరించలేదు.
● రూ.80లక్షలు ఖర్చు చేసి బోటు కొనుగోలు చేసి మున్నాళ్ల ముచ్చటగా మార్చారు.(బోటు లక్నావరం తరలించారు)
● రూ.90 లక్షలు ఖర్చు చేసి కొన్న చెత్త క్లీనింగ్ వెహికిల్ నిరుపయోగం.
● పరకాల బస్టాండ్, కూరగాయాల మార్కెట్, కొత్త మున్సిపల్ కార్యాలయ వద్ద జంక్షన్ల నిర్మాణం
● చేపల మార్కెట్కు ఎలాంటి షెడ్డు లేక.. చేపల వ్యాపారస్తులకు. వాహనాదారులకు ఇబ్బందిగా మారింది.
● నాలుగేళ్ల క్రితం పరకాాల అమరధామం పార్క్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారియి.
● పారిశుద్ధ్య సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లోని డ్రెయినేజీల్లో నెలకోసారి డ్రెయినేజీలు తీయట్లేదు. నెలకోసారి రోడ్లు ఊడుస్తుండడంతో దుమ్ము కారణంగా పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్డుపై నిలిచిన నీరు
నిలిచిన పనులివే..


