శంకర సముద్రానికి పెరిగిన వరద | - | Sakshi
Sakshi News home page

శంకర సముద్రానికి పెరిగిన వరద

Oct 10 2025 8:02 AM | Updated on Oct 10 2025 8:02 AM

శంకర సముద్రానికి పెరిగిన వరద

శంకర సముద్రానికి పెరిగిన వరద

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రం జలాశయానికి ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరద చేరడంతో అధికారులు రెండు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. గురువారం జలాశయానికి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరద రాగా.. 5 గేట్లలో రెండింటిని ఫీటు మేర పైకెత్తి 450 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ మనోజ్‌కుమార్‌ వివరించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు.

రెండుగేట్లను ఎత్తిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement