● యూరియా అందక ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● యూరియా అందక ఆందోళన

Jan 3 2026 8:11 AM | Updated on Jan 3 2026 8:11 AM

 ● యూరియా అందక ఆందోళన

● యూరియా అందక ఆందోళన

రైతులందరికీ యూరియా అందజేయాలంటూ రేగిడి మండలం కందిశ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. గ్రామంలోని ఆర్‌ఎస్‌కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రైతుకు బస్తా చొప్పున కేవలం 350 బస్తాలే పంపిణీ చేయడం, సగం మంది రైతులకు యూరియా అందకపోవడంతో ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోశారు. యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ దుయబట్టారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. – రేగిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement