ఉద్యమాల అణిచివేత సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాల అణిచివేత సరికాదు

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

అనంతగిరి: సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రజా ఉద్యమాలను అణిచి వేయాలని చూడటం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో ప్రభుత్వ నిర్బంధ పాలనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, భారతి, బాలమణి, మంగమ్మ, యాదమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement