వెంటాడిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

– 8లో

మృత్యువు వెంటాడింది. శ్రీవారి దర్శనానంతరం స్వగ్రామానికి వెళ్తున్న వారిని ట్రాలీ రూపంలో ఢీకొట్టింది.

తప్పు చేసిన వారికే పదోన్నతులా?

విజిలెన్స్‌ నివేదికలో పేర్లు వచ్చిన కొందరు అధికారులకు వరుసగా పదోన్నతులు లభించడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. స్క్రాప్‌ స్కాంకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఎస్‌ఈలకు ప్రమోషన్లు కల్పించి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం వెనుక సంస్థలోని ఓ డైరెక్టర్‌ అండదండలు ఉన్నాయా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కనబెట్టి, అక్రమాలకు సహకరించిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విద్యుత్‌ ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement