అసెంబ్లీలో గాంధీ వర్ధంతి | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో గాంధీ వర్ధంతి

Published Mon, Jan 31 2022 1:53 AM

Mahatma Gandhi Vardhanthi Occasion In Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement