క్షేత్రస్థాయికి వెళ్తున్నాం | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయికి వెళ్తున్నాం

Sep 23 2023 1:35 AM | Updated on Sep 23 2023 1:35 AM

- - Sakshi

ఈ–క్రాప్‌ కొత్త విధానంలో క్షేత్రస్థాయికి వెళ్లి నమోదు ప్రక్రియను చేపడుతున్నాం. రైతు ఫొటో తీసి, పంట నమోదును చేపట్టడం జరుగుతోంది. దీని వల్ల పంటల సమాచారం పూర్తిస్థాయిలో నమోదవుతుంది. ఈ విధానంలో ఒక రైతుకు సంబంధించిన రైతు వివరాలు నమోదు చేయడానికి వెళ్లేటప్పుడు సంబంధిత లొకేషన్‌కు వెళ్లేటప్పుడు, వివరాలు కొన్నిసార్లు యాప్‌లో ఓపెన్‌ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం.

– విద్యాసాగర్‌, వ్యవసాయ సహాయ సంచాలకుడు, కొల్లూరు, కంచిలి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement