ధరలు పెంచడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ధరలు పెంచడం అన్యాయం

May 16 2026 12:39 AM | Updated on May 16 2026 12:39 AM

అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫీడ్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం అన్యాయం. కంపెనీలన్నీ సిండికేట్లుగా మారి ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఫీడ్‌ ధరలు తగ్గించకపోతే క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి ఉంటుంది.

– పి చెంగయ్య ఆక్వా రైతు,

కల్లూరుపల్లిపాళెం

ఇలా అయితే సాగు చేయలేం

ఇప్పటికే రొయ్యలకు సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెంచడం మరో భారంగా మారుతోంది. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి రొయ్యల ధరలు అమాంతంగా తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగు కష్టతరంగా మారుతోంది.

– వి వెంకటరమణయ్య

ఆక్వా రైతు, తూపిలిపాళెం

Advertisement
 
Advertisement
Advertisement