అందరూ సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అందరూ సహకరించాలి

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

2026 పొగాకు వేలం ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభం కానుంది. వేలానికి రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించి సజావుగా సాగేలా సహకరించాలి.– జి.సునీల్‌కుమార్‌,

వేలం నిర్వహణాధికారి,

డీసీపల్లి పొగాకు బోర్డు

సూచనలు పాటించాలి

ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నాయి. వేలంలో మంచి ధరలు లభించే అవకాశాలున్నాయి. రైతులు అవశేషాల్లేని, హీట్‌ లేకుండా గ్రేడ్‌ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది.

– జి.రాజశేఖర్‌, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement