గడికోట.. గత వైభవానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

గడికోట.. గత వైభవానికి ప్రతీక

Sep 15 2025 9:21 AM | Updated on Sep 15 2025 9:21 AM

గడికోట.. గత వైభవానికి ప్రతీక

గడికోట.. గత వైభవానికి ప్రతీక

పెద్దశంకరంపేటలోని గడికోట

పెద్దశంకరంపేట: శతాబ్దాల చరిత్రకు నాటి కళాత్మకతకు, ఇంజినీరింగ్‌ ప్రతిభకు నిదర్శనం పెద్దశంకరంపేట గడికోట. 400 ఏళ్ల క్రితం 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న ఈ కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ, వారి వారసులు పాలించారు. ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో నిర్మించారు. దీనిలో గురప్రు, ఎనుగు శాలలు ఉన్నాయి. కోటలోని ఫిరంగులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement