వారంలోగా క్షమాపణ చెప్పకపోతే.. బీఆర్‌ఎస్‌ నేతకు టీజీపీఎస్సీ వార్నింగ్‌ | TGSPSC Issues Defamation Notice To BRS Leader Enugula Rakesh Reddy | Sakshi
Sakshi News home page

వారంలోగా క్షమాపణ చెప్పకపోతే.. బీఆర్‌ఎస్‌ నేతకు టీజీపీఎస్సీ వార్నింగ్‌

Apr 12 2025 4:16 PM | Updated on Apr 12 2025 5:26 PM

TGSPSC Issues Defamation Notice To BRS Leader Enugula Rakesh Reddy

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్‌-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్‌ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై ఎటువంటి ఆరోపణలు చేయొద్దని రాకేశ్‌రెడ్డికి  టీజీపీఎస్సీ హెచ్చరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement