ప్రయాణం నరకప్రాయం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం నరకప్రాయం

Sep 29 2025 11:08 AM | Updated on Sep 29 2025 11:08 AM

ప్రయాణం నరకప్రాయం

ప్రయాణం నరకప్రాయం

పెద్దపల్లిరూరల్‌: కొత్తపల్లి గ్రామంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి నుంచి ఓదెల, జమ్మికుంట మీదుగా హుజూరాబాద్‌, వరంగల్‌ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలోని రైల్వేట్రాక్‌ వద్ద భూగర్భ వంతె న నిర్మించారు. వర్షాలు కురిసినప్పుడల్లా నీరు పెద్దఎత్తున నిలిచి తరచూ రాకపోకలు స్తంభిస్తున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ కాకుండా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement