
నిర్లక్ష్యమే కారణం
సింగరేణి అ ధికారుల ని ర్లక్ష్యంతోనే ఓసీపీ–2లోకి వరద వచ్చిచేరింది. కార్మికుల సంక్షేమం కన్నా బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధ్యులపై చర్య తీసుకోవాలి.
– ఎం.శ్రీనివాస్, బీజేపీ నేత
చర్యలు చేపట్టాలి
వర్షంతో కా ర్యాలయాలు నీట మునిగి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వర్షాలు కురిసిన ప్రతీసారి కార్యాలయాలు వరదలో మునుగుతున్నయి. శాశ్వత చర్యలు తీసుకోవాలి.
– కోట రవీందర్రెడ్డి,
ఐఎన్టీయూసీ నేత
అధికారులే బాధ్యులు
ముందు చూపులేక, ప్రణాళిక కొ రవడి సైట్ ఆఫీస్, కా ర్యాలయాలు వరదలో మునిగాయి. విలువైన వస్తువులు, సమాచారం, ఫైళ్లు నీటిలో గల్లంతయ్యాయి. ఇందుకు పూర్తిబాధ్యత అధికారులదే.
– డి.కొమురయ్య, సీఐటీయూ

నిర్లక్ష్యమే కారణం

నిర్లక్ష్యమే కారణం