కార్మికుల విజయం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల విజయం

Sep 26 2025 6:12 AM | Updated on Sep 26 2025 6:40 AM

ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘ్‌ విజయం కార్మికుల విజయం. 35 ఏళ్ల తర్వాత బీఎంఎస్‌ను గెలిపించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాజకీయాలకతీతంగా అంకితభావంతో పని చేస్తాం. – భాస్కర్‌రెడ్డి,

ఎన్టీపీసీ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు

ఎన్నికలు ప్రశాంతం

ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. ఎన్టీపీసీ రామగుండం అధికారులు, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

– బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌,

ఎన్టీపీసీ ఏజీఎం

కార్మికుల విజయం
1
1/1

కార్మికుల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement