అన్యాయం చేశారు | - | Sakshi
Sakshi News home page

అన్యాయం చేశారు

Sep 23 2025 11:08 AM | Updated on Sep 23 2025 11:08 AM

అన్యా

అన్యాయం చేశారు

ప్రభుత్వం, సింగరేణి కలిసి లాభాల వాటా ఏకపక్షంగా ప్రకటించాయి. గతంలో కార్మి క సంఘాలతో కలిసి ప్రకటించేవారు. ఈసా రి అలా జరగలేదు. బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, లాభాల్లో కోత విధించడం సరికాదు.

– వి.సీతారామయ్య,

అధ్యక్షుడు, ఏఐటీయూసీ

కార్మికులకు నష్టం

గతంలో కూడా 33శాతం అని చెప్పి 16.93 శాతమే ఇచ్చారు. 2024–2025 లో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లు. ఇందులో 34శాతం వాటా రూ.2,173.96 కోట్లు. కానీ, 802.40కోట్లు పంపిణీ చేస్తామంటున్నారు.

– యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్‌

అన్యాయం చేశారు 
1
1/1

అన్యాయం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement