బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం

Oct 1 2025 11:23 AM | Updated on Oct 1 2025 11:23 AM

బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం

బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం

బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం

పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముందుచూపుతో 17 మెడికల్‌ కళాశాలలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐదు కళాశాలలు పూర్తి చేయగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల అవన్నీ వృథా అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు తన కుమారుడికి అన్ని విధాలా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. పేదల పొట్టకొట్టే విధానాలు అవలంభిస్తున్నారు. బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే.. ఎంతవరకై నా వెళ్తాం.

– గండి భాగ్యవతి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement