●ఆరోగ్య కేంద్రం జలమయం | - | Sakshi
Sakshi News home page

●ఆరోగ్య కేంద్రం జలమయం

Jul 24 2025 7:04 AM | Updated on Jul 24 2025 7:04 AM

●ఆరోగ

●ఆరోగ్య కేంద్రం జలమయం

మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ ఏరియా జోడాంబు పంచాయతీలో ఉన్న ఆరోగ్య కేంద్రం మంగళవారం కురిసిన వర్షానికి జలమయమైంది. సుమారు నాలుగు

అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రిలో సామగ్రి, మందులు నీట మునిగాయి.

ఈ సమయంలో పది మంది గిరిజనులు చికిత్స కోసం లోపమే ఉన్నారు. దీంతో సిబ్బంది అతికష్టమ్మీద వీరిని బయటకు తరలించారు. మూడు పంచాయతీలకు చెందిన సుమారు

ఐదు వేల మంది జనాభాకు ఈ ఆరోగ్య కేంద్రమే ఆధారం. అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. – మల్కన్‌గిరి

●ఆరోగ్య కేంద్రం జలమయం 1
1/3

●ఆరోగ్య కేంద్రం జలమయం

●ఆరోగ్య కేంద్రం జలమయం 2
2/3

●ఆరోగ్య కేంద్రం జలమయం

●ఆరోగ్య కేంద్రం జలమయం 3
3/3

●ఆరోగ్య కేంద్రం జలమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement