వైఎస్సార్‌సీపీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం | Ysrcp Appoints Conveners For Gulf Countries | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం

Feb 3 2026 3:38 PM | Updated on Feb 3 2026 4:04 PM

Ysrcp Appoints Conveners For Gulf Countries

ప్రొఫెసర్‌ సయ్యద్ రబ్బానీ(రియాధ్‌), ముమ్మడి బాలిరెడ్డి(కువైట్‌)

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

కువైట్‌-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్‌(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్‌ సయ్యద్ రబ్బానీ, జుబైల్‌- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement