రూ.3,500 ఖర్చయ్యింది
1981లో నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు రూ.3,500 వరకు ఖర్చు అయ్యింది. తర్వా త రెండు పర్యాయాలు కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేశా. ప్రస్తుత రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవి. వైఎస్సాఆర్ హయాంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చై ర్మన్గా జిల్లాకు అత్యధికంగా ఇళ్లు కేటాయించా. మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా పని చేసి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించా.
– డి రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్


