గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు | - | Sakshi
Sakshi News home page

గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు

Sep 12 2025 6:35 AM | Updated on Sep 12 2025 6:35 AM

గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు

గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు

ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నా రని ఇప్పటి చర్యల వల్ల అర్థం అవుతోంది. జర్నలిస్టు లు వారి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు న మోదు చేయడం సరికాదు. ప్రజల గొంతుకగా ఉ న్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజలే గు ణపాఠం చెబుతారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కు రెండుసార్లు ప్రజలు గుణపాఠం చెప్పిన విష యం మరిచిపోయినట్లు ఉన్నారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా పగతో ఊగిపోవడం సరికాదు. – తక్కూరి సతీష్‌, జిల్లా టెలికం బోర్డు

మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మోర్తాడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement