
● ఇందూరు జనగర్జన సభలో పాల్గొనేందుకు ఉదయం 10.00గంటల నుంచి ప్రజలు తరలివచ్చారు.
● మధ్యాహ్నం 12గంటల వరకు సభాప్రాంగణం నిండిపోయింది.
● 2 గంటల నుంచి సభాప్రాంగణానికి జనం ర్యాలీగా వస్తూనే ఉన్నారు.
● సభాప్రాంగణంలో స్థలం లేకపోవడంతో కొందరు వెనుదిరిగారు.
● 2.56నిమిషాలకు గవర్నర్ తమిళిసౌ నూతన కలెక్టరేట్కు చేరుకున్నారు.
● 3గంటలకు బీజేపీ అగ్రనేతలు ఈటల, డీకే అరుణ, మురళీధర్రావు తదితరులు వచ్చారు.
● 4.04 నిమిషాలకు కేంద్రహోంమంత్రి కిషన్రెడ్డి, గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి ప్రశాంత్రెడ్డి, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు.
● వర్చువల్ ఫొటోగ్యాలరీని మోదీ 4.12 నిమిషాలకు పరిశీలించారు.
● వర్చువల్గా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ.. 8నిమిషాలపాటు ప్రసంగించారు.
– నిజామాబాద్అర్బన్/నిజామాబాద్ నాగారం