పట్టాలెక్కనున్న 696 సబర్భన్‌ రైళ్లు | Railways To Run 696 Suburban Services In West Bengal | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కనున్న 696 సబర్భన్‌ రైళ్లు

Nov 9 2020 1:32 PM | Updated on Nov 9 2020 1:32 PM

Railways To Run 696 Suburban Services In West Bengal - Sakshi

కోల్‌కతా: బెంగాల్లో నవంబర్‌ 11 నుంచి 696 సబర్భన్‌ రైళ‍్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా మార‍్చి నెలలో సబర‍్భన్‌ రైళ్ల సర్వీసులును కేంద్రం రద్దు చేసింది. ​సబర్భన్‌ రైళ్లలో కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరి చేస్తున్నట్టు,  బెంగాల్‌ ప్రజల ప్రయాణానికి ఈ నిర‍్ణయం ఉపయోగపడనుందని, క్షేమకరమైనా, సులభతరమైనా ప్రయాణానికి కృషి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌లో తెలిపారు.    (ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement