నివేదిక పంపించాం | - | Sakshi
Sakshi News home page

నివేదిక పంపించాం

Sep 20 2025 6:34 AM | Updated on Sep 20 2025 6:34 AM

నివేద

నివేదిక పంపించాం

నివేదిక పంపించాం మేలురకం విత్తనాలు అందించాలి ●

డిండితోపాటు చెర్కుపల్లిలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో యాసంగి సీజన్‌లో వేరుశనగ పంట సాగుకుగాను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే సాగు పనులు ప్రారంభిస్తాం.

– వాసు, ఏడీఏ, విత్తనోత్పత్తి కేంద్రం, డిండి

మండలంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో వివిధ పంటలు సాగుచేయాలి. మేలురకం విత్తనాలు సబ్సిడీపై అందించాలి. తద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందుతారు.

– మూడావత్‌ శ్రీను, రైతు డిండి

నివేదిక పంపించాం
1
1/1

నివేదిక పంపించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement