26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

1983లో ఎన్టీఆర్‌ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్‌ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రావడం ఆనందంగా ఉంది. బోథ్‌లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్‌– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి.

– గోడం నగేశ్‌, ఎంపీ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement