
సులభంగా బోధిస్తున్నాను
వాడి పాడేసిన వస్తువులు, ఆకులు, సీతాఫలం గింజలు, అట్ట ముక్కలు, డ్రాయింగ్ షీట్స్, ఇ సుక రాళ్లు, డబ్బామూతలు, గడ్డితో బోధనోపకరణాలు తయారీ చేసి విద్యార్థులకు బోధన చేస్తున్నాను. తెలుగు అక్షరాలు, వర్ణమాల, సరళ పదాలు క్లాత్పై రాసి వాటిని కుట్టి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నాను. జిల్లాస్థాయిలో టీఎల్ఎం మేళాలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాను.
– రమేశ్బాబు, హెచ్ఎం,
ప్రాథమిక పాఠశాల కడ్తాల్, సోన్ మండలం