గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేసేవారు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందించేవారు. ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గ్ర | - | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేసేవారు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందించేవారు. ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గ్ర

May 2 2025 1:23 AM | Updated on May 2 2025 1:23 AM

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస

కోడుమూరు మండలం

పులకుర్తి గ్రామ సచివాలయం

మారిన గ్రామ, వార్డు సచివాలయ

ఉద్యోగుల పనితీరు

టెక్నికల్‌, జనరల్‌ ఫంక్షనీర్స్‌గా

ఉద్యోగుల విభజన

పలువురికి తప్పని స్థాన చలనం

రెండు, మూడు సచివాలయాలకు

ఒకరు పనిచేసేలా చర్యలు

వైఎస్సార్‌సీసీ హయాంలో

జిల్లాలో 672 సచివాలయాలు

నేడు 350కి కుదించిన

రాష్ట్ర ప్రభుత్వం

టెక్నికల్‌ ఫంక్షనీర్స్‌ ఎంత మంది ఉన్నారంటే...

వీఆర్‌ఓ 106

సర్వే అసిస్టెంట్‌ 411

అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ 230

హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ 114

ఫిషరీస్‌ అసిస్టెంట్‌ 08

ఏఎన్‌ఎం 280

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ 359

అనిమల్‌ హజ్‌బెండరీ అసిస్టెంట్‌ 159

సెరికల్చర్‌ అసిస్టెంట్‌ 178

మహిళా పోలీస్‌ 373

ఉద్యోగుల విభజన ఇలా..

ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్‌, జనరల్‌ ఫంక్షనీర్స్‌ అంటు రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్‌ ప్రక్రియకు మార్గదర్శకాలు విడుదలైన వెంటనే ముందుగా టెక్నికల్‌ ఫంక్షనీర్స్‌గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరీలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement