పొర్లుదండాలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

పొర్లుదండాలతో నిరసన

Sep 19 2025 2:05 AM | Updated on Sep 19 2025 2:05 AM

పొర్లుదండాలతో నిరసన

పొర్లుదండాలతో నిరసన

ఆసిఫాబాద్‌రూరల్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేసే డైలీవేజ్‌ వర్కర్లు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట గురువారం పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. సీఐటీయూ, సంఘాల నాయకులు ప్రభాకర్‌, కృష్ణమచారి, వసంత్‌ రావు, కోటయ్య, భరత్‌, వర్కర్లు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement